Saturday, March 14, 2026
f t y in
Breaking
ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ: చట్టానికి కొత్త మెరుగులు నిష్కళంక దేశభక్తుడు శ్రీ హెచ్. జె. దొర: ఒక శకం ముగింపు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై అభిశంసన: భారత చరిత్రలో మొదటిసారి ప్రజా వాణి ఆన్‌లైన్ వేదిక: సామాన్యుడి ముంగిట ప్రభుత్వ సేవలు అవిశ్వాస తీర్మానం వీగిపోయింది: లోక్‌సభలో ఉత్కంఠకు తెర వాణిజ్య గ్యాస్ సంక్షోభం: ఫుడ్ డెలివరీ రంగంపై పిడుగు యూపీఐ ఏటీఎం: భారత బ్యాంకింగ్ రంగంలో నవశకం ప్రజా గొంతుకగా రాఘవ్ చద్దా: పార్లమెంటులో సామాన్యుడి పోరాటం మాల మహానాడు భద్రాద్రి జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడిగా పసుపులేటి పవన్ ఐటీ చట్ట సవరణలపై సుప్రీంకోర్టులో కేంద్రం అప్పీల్
Advertisement 728×90
Telangana

రైతు భరోసా, ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకాల అమలుకు సీఎం రేవంత్‌ కీలక నిర్ణయాలు

TwitterWhatsAppFacebookTelegramShare

జనవరి 26 నుంచి రైతు భరోసా, ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకాలను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్లతో జరిగిన సమావేశంలో పథకాలను గ్రామసభలు, వార్డు సభల ద్వారా ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయాలని సూచించారు. కీలక దిశానిర్ధేశాలు: సీఎం రేవంత్ జనవరి 26 తర్వాత ఆకస్మిక తనిఖీల కోసం జిల్లాలు పర్యటిస్తామని తెలిపారు.

Loading

TwitterWhatsAppFacebookTelegramShare

జనవరి 26 నుంచి రైతు భరోసా, ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకాలను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్లతో జరిగిన సమావేశంలో పథకాలను గ్రామసభలు, వార్డు సభల ద్వారా ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయాలని సూచించారు.

కీలక దిశానిర్ధేశాలు:

  • రైతు భరోసా: సాగు యోగ్యమైన భూమికి మాత్రమే భరోసా అందించాలి. పంట వేసినా, వేయకపోయినా భూమి యోగ్యతను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి.
  • అనర్హుల గుర్తింపు: లేఅవుట్లు, మైనింగ్, ప్రాజెక్టుల భూములు, గోదాములు నిర్మించిన భూములను మినహాయించాలి.
  • గ్రామ రికార్డుల పరిశీలన: పంచాయతీ, మున్సిపాలిటీ రెవెన్యూ రికార్డులను క్రోడీకరించి, మ్యాప్‌ల ఆధారంగా ధ్రువీకరించాలి.

సీఎం రేవంత్ జనవరి 26 తర్వాత ఆకస్మిక తనిఖీల కోసం జిల్లాలు పర్యటిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Exit mobile version