📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, June 19, 2026
Visitors: 1,138,205  |  338 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుపొగాకు నియంత్రణ కమిటీలో తెలుగు వ్యక్తి రఘునందన్హుండీలో వింత కోరిక: అత్త చనిపోవాలంటూ నోటుపై రాసిన కోడలుమోదీ ప్రశాంతంగా ఉంటారు.. కానీ నిర్ణయాల్లో ‘టోటల్ కిల్లర్’: డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుతెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు: ‘హెల్త్ కేర్ ట్రస్ట్’ బోర్డు ఏర్పాటుకాంటినెంటల్ హాస్పిటల్స్ (Continental Hospitals) వాక్-ఇన్ డ్రైవ్Latest Breaking News from PressMeetతాజా వార్తలుపొగాకు నియంత్రణ కమిటీలో తెలుగు వ్యక్తి రఘునందన్హుండీలో వింత కోరిక: అత్త చనిపోవాలంటూ నోటుపై రాసిన కోడలుమోదీ ప్రశాంతంగా ఉంటారు.. కానీ నిర్ణయాల్లో ‘టోటల్ కిల్లర్’: డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుతెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు: ‘హెల్త్ కేర్ ట్రస్ట్’ బోర్డు ఏర్పాటుకాంటినెంటల్ హాస్పిటల్స్ (Continental Hospitals) వాక్-ఇన్ డ్రైవ్

ఏసీబీ కార్యాలయానికి విచారణకు హాజరైన కేటీఆర్‌: పోలీసుల తీరుపై విమర్శలు

January 6, 2025 January 6, 2025 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

భారత రాష్ట్ర సమితి (భారాస) కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR) ఫార్ములా ఈ-రేస్‌ కేసులో ఏసీబీ నోటీసుల నేపథ్యంలో నందినగర్‌ నివాసం నుంచి ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. న్యాయవాదులతో చర్చించిన అనంతరం విచారణకు హాజరైన కేటీఆర్‌, తన న్యాయవాదిని అనుమతించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

మాట్లాడుతూ, ‘‘హైకోర్టు, చట్టాలపై గౌరవంతో విచారణకు సహకరిస్తున్నా. నా న్యాయవాదిని నాతో రానీయకపోవడం రాజ్యాంగ హక్కులకు వ్యతిరేకం. ఏసీబీ చెప్పాల్సింది పోలీసులు ఎందుకు చెబుతున్నారు? ఇది రైతు సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు నాటకం. కేసులు పెట్టినా భయపడేది లేదు. రేవంత్‌రెడ్డి 420 హామీల అమలుకు పోరాటం కొనసాగుతుంది,’’ అని పేర్కొన్నారు.

కేటీఆర్‌ పోలీసులు, ఏసీబీ తీరుపై విమర్శలు చేస్తూ, విచారణలో పూర్తి సహకారం అందిస్తానని స్పష్టం చేశారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *