📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,763,830  |  266 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...

నేడు ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం

November 29, 2024 November 29, 2024 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

ఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరగనుంది. ఈ సమావేశానికి సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత మరియు ప్రత్యేక ఆహ్వానితులు హాజరుకానున్నారు.

తెలుగు రాష్ట్రాల నేతల హాజరు:
తెలంగాణ నుంచి సీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎల్పీ భట్టి విక్రమార్క, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, చల్లా వంశీచంద్‌రెడ్డి సమావేశంలో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, టీ. సుబ్బిరామిరెడ్డి, మాజీ మంత్రి పల్లం రాజు, కొప్పల రాజు, గిడుగు రుద్రరాజు హాజరుకానున్నారు.

అజెండా:
ఈ సమావేశంలో పార్టీలో ఉన్నత స్థాయి వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ప్రణాళికలు, విభిన్న అంశాలపై నాయకులు నిర్ణయాలు తీసుకోనున్నారు.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *