📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, July 28, 2026
Visitors: 1,539,432  |  632 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకరెన్సీ నోట్ల మన్నిక పెంపే లక్ష్యం: త్వరలో అందుబాటులోకి పాలిమర్ నోట్లుCSC Supervisor/Operator Recruitment 2026భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంLatest Breaking News from PressMeetతాజా వార్తలుకరెన్సీ నోట్ల మన్నిక పెంపే లక్ష్యం: త్వరలో అందుబాటులోకి పాలిమర్ నోట్లుCSC Supervisor/Operator Recruitment 2026భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వం

హన్మకొండలో మాల ఉద్యోగుల, ఆత్మీయుల సమ్మేళనం

October 16, 2024 October 16, 2024 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

తేదీ: 20/10/2024 (ఆదివారం)
సమయం: ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు

సమ్మేళనంలో ముఖ్య అతిధులుగా పాల్గొనే వారు:

  1. శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు (శాసనసభ్యులు, చెన్నూరు)
  2. శ్రీ కె. ఆర్. నాగరాజు గారు (శాసనసభ్యులు, వర్ధన్నపేట, మరియు టీమ్ రాష్ట్ర అధ్యక్షులు)
  3. శ్రీ మల్లెపెల్లి లక్ష్మయ్య గారు (సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్, చైర్ పర్సన్, హైదరాబాద్)
  4. శ్రీ డా. ఎమ్. ఎఫ్. గోపినాథ్ గారు (కార్డియాలాజీస్ట్, ఖమ్మం)
  5. శ్రీ మేకల రవిoదర్ గారు (టీమ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
  6. శ్రీ దిగంబర్ కాంబ్లీ గారు (సమతా సైనిక్ దళ్, జాతీయ కార్యదర్శి)
  7. శ్రీ మామిడి నారాయణ గారు (మాజీ అధ్యక్షులు, తెలంగాణ ఉద్యోగుల సంఘం)

మాల మరియు మాల ఉపకులాల ప్రజలు, ఉద్యోగులందరూ రాజకీయాలకు అతీతంగా సమ్మేళనంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. మన సమాజంలో ఉన్న సంక్షోభాలను అధిగమించేందుకు మరియు మాల ఉద్యోగుల హక్కుల కోసం అండగా నిలబడేందుకు ఇది ఒక అవకాశం.

రాజకీయ విభజనల బారిన పడకుండా, సామూహిక బంధాలు మరియు సహకారం ప్రాధాన్యతను ఇవ్వడం ముఖ్యమైంది. ఈ సమ్మేళనంలో ఉద్యోగుల సమస్యలు, సాధనాలు, మరియు అభివృద్ధి పట్ల దృష్టి సారించాలి. మనం కలసి చేరి, ఒక శక్తివంతమైన బృందంగా పనిచేస్తే, మన హక్కుల కోసం సమర్థంగా పోరాడవచ్చు.

అందుకే, ఈ సమ్మేళనంలో రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొని, సాధికారత పై చర్చించి, కలిసి ముందుకు సాగాలి. ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ సభలో పాల్గొని ప్రసంగించడానికి మాల సంఘాల ప్రతినిధులు మరియు ఉద్యోగ సంఘాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆహ్వానం తెలియజేశారు.

లంచ్ : 1:00 గంటకు 2nd సెషన్ 1:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకుస్థలం :KLN ఫంక్షన్ హాల్ లక్ష్మి
చింతగట్టు కెనాల్ దగ్గర, హన్మకొండ.

ఆర్గనైజడ్ బై

తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ అఫ్ మాల. (TEAM ). వరంగల్

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *