Saturday, March 14, 2026
f t y in
Breaking
ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ: చట్టానికి కొత్త మెరుగులు నిష్కళంక దేశభక్తుడు శ్రీ హెచ్. జె. దొర: ఒక శకం ముగింపు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై అభిశంసన: భారత చరిత్రలో మొదటిసారి ప్రజా వాణి ఆన్‌లైన్ వేదిక: సామాన్యుడి ముంగిట ప్రభుత్వ సేవలు అవిశ్వాస తీర్మానం వీగిపోయింది: లోక్‌సభలో ఉత్కంఠకు తెర వాణిజ్య గ్యాస్ సంక్షోభం: ఫుడ్ డెలివరీ రంగంపై పిడుగు యూపీఐ ఏటీఎం: భారత బ్యాంకింగ్ రంగంలో నవశకం ప్రజా గొంతుకగా రాఘవ్ చద్దా: పార్లమెంటులో సామాన్యుడి పోరాటం మాల మహానాడు భద్రాద్రి జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడిగా పసుపులేటి పవన్ ఐటీ చట్ట సవరణలపై సుప్రీంకోర్టులో కేంద్రం అప్పీల్
Advertisement 728×90
Uncategorized

హుస్సేన్‌సాగర్‌లో యధావిధిగా గణేష్‌ నిమజ్జనాలు : హైకోర్టు

TwitterWhatsAppFacebookTelegramShare

TG: హుస్సేన్‌సాగర్‌లో యధావిధిగా గణేష్‌ నిమజ్జనాలు కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. 2021లో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయన్నారు. కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను తిరస్కరించారు, పిటిషనర్ ఆధారాలు చూపలేకపోవడంతో. నిమజ్జనం చివరి సమయంలో పిటిషన్‌ సరికాదని పేర్కొన్నారు. హైడ్రాను ప్రతివాదిగా చేర్చేందుకు కోర్టు నిరాకరించింది, గత ఆదేశాల సమయంలో హైడ్రా లేకపోవడం కారణమని స్పష్టం చేసింది.

Loading

TwitterWhatsAppFacebookTelegramShare

TG: హుస్సేన్‌సాగర్‌లో యధావిధిగా గణేష్‌ నిమజ్జనాలు కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. 2021లో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయన్నారు. కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను తిరస్కరించారు, పిటిషనర్ ఆధారాలు చూపలేకపోవడంతో. నిమజ్జనం చివరి సమయంలో పిటిషన్‌ సరికాదని పేర్కొన్నారు. హైడ్రాను ప్రతివాదిగా చేర్చేందుకు కోర్టు నిరాకరించింది, గత ఆదేశాల సమయంలో హైడ్రా లేకపోవడం కారణమని స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Exit mobile version