యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపీ : ప్రియాంకా గాంధీ

TwitterWhatsAppFacebookTelegramShare

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా మంగళవారం యూపీలో 69,000 ఉపాధ్యాయుల నియామకంపై బీజేపీపై విమర్శలు చేశారు. దళితులు, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయకుండా, రిజర్వేషన్ కుంభకోణం ద్వారా వారి హక్కులను హరించారన్నారు. బీజేపీ యువతకు సామాజిక, ఆర్థిక, మానసికంగా నష్టం చేస్తున్నదని విమర్శించారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులతో హైకోర్టు తీర్పును నిలిపివేయడం, ఈ అంశంపై చివరి విచారణ సెప్టెంబర్ 23న జరిగేలా సూచించింది

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Exit mobile version