📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, June 12, 2026
Visitors: 1,033,421  |  373 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుLatest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లు

ఏడుపాయల అమ్మవారి గర్భగుడిలోకి వరద నీరు

September 8, 2024 September 8, 2024 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలంలోని నాగసాన్ పల్లి గ్రామంలో ఉన్న ఏడుపాయల అమ్మవారి గర్భ గుడి వరద నీటితో మునిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గర్భ గుడిలో నీరు చేరడంతో, దేవాలయంలోని పూజ కార్యక్రమాలు ప్రభావితమయ్యాయి. ఈ పరిస్థతిలో, భక్తుల దర్శనార్థం అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వరద నీరంతా ఆమలు క్రమం పూనరాక అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. దేవాలయాన్ని సందర్శించేవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *