Saturday, March 14, 2026
f t y in
Breaking
ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ: చట్టానికి కొత్త మెరుగులు నిష్కళంక దేశభక్తుడు శ్రీ హెచ్. జె. దొర: ఒక శకం ముగింపు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై అభిశంసన: భారత చరిత్రలో మొదటిసారి ప్రజా వాణి ఆన్‌లైన్ వేదిక: సామాన్యుడి ముంగిట ప్రభుత్వ సేవలు అవిశ్వాస తీర్మానం వీగిపోయింది: లోక్‌సభలో ఉత్కంఠకు తెర వాణిజ్య గ్యాస్ సంక్షోభం: ఫుడ్ డెలివరీ రంగంపై పిడుగు యూపీఐ ఏటీఎం: భారత బ్యాంకింగ్ రంగంలో నవశకం ప్రజా గొంతుకగా రాఘవ్ చద్దా: పార్లమెంటులో సామాన్యుడి పోరాటం మాల మహానాడు భద్రాద్రి జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడిగా పసుపులేటి పవన్ ఐటీ చట్ట సవరణలపై సుప్రీంకోర్టులో కేంద్రం అప్పీల్
Advertisement 728×90
Khammam

దళిత మహిళ హత్య హేయం: భద్రాద్రి ఎస్పీ

TwitterWhatsAppFacebookTelegramShare

మావోయిస్టు పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలవాలనుకున్న మహిళను పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో మావోయి స్టులు కిరాతకంగా హత్య చేశారని ఎస్పీ బి. రోహిత్ రాజ్ అన్నారు. ఈ ఘటన హేయనీయమని అన్నారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నామని చెప్పు కొనే మావోయిస్టులు కేవలం దళితురాలు అనే కారణంతో, కనీస మానవతా విలు వల్లేకుండా అంతమొందించడాన్ని ఆయన ఆక్షేపించారు. ‘హైదరాబాద్కు చెందిన బంటి రాధ అలియాస్ నీల్సు (25) 2018లో మావోయిస్టు పార్టీలో చేరింది. డీ.ఎం.ఎలీ చదివిన […]

Loading

TwitterWhatsAppFacebookTelegramShare

మావోయిస్టు పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలవాలనుకున్న మహిళను పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో మావోయి స్టులు కిరాతకంగా హత్య చేశారని ఎస్పీ బి. రోహిత్ రాజ్ అన్నారు. ఈ ఘటన హేయనీయమని అన్నారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నామని చెప్పు కొనే మావోయిస్టులు కేవలం దళితురాలు అనే కారణంతో, కనీస మానవతా విలు వల్లేకుండా అంతమొందించడాన్ని ఆయన ఆక్షేపించారు. ‘హైదరాబాద్కు చెందిన బంటి రాధ అలియాస్ నీల్సు (25) 2018లో మావోయిస్టు పార్టీలో చేరింది. డీ.ఎం.ఎలీ చదివిన ఆమె ఏఓబీలో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా పనిచేసింది. కొందరు పార్టీ నాయకుల వేధింపులు తట్టుకోలేక ఆమె మావోయిస్టు పార్టీని వీడా లనుకున్నారు. ఇంతలో ఇన్ఫార్మర్ అనే నెపం మోపి అతి కిరాతకంగా హత్యచే శారు. మృతదేహాన్ని చర్ల మండల పరిధిలోని చెన్నాపురం శివారులో పడేశారు’ అని ఎస్పీ వెల్లడించారు. దళితురాలైన రాధను ఎందుకు హతమార్చారో సమా జానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మావోయిస్టులపై ఉందన్నారు. పార్టీని వీడి లొంగిపోవాలనుకునే ఇతర సభ్యులను వదిలేసి.. దళితురాలినే ఎందుకు హత్యచేశారని ఆయన బుధవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Exit mobile version