📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, April 28, 2026
Visitors: 485,253  |  445 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలువాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలుపాటియాలాలో భారీ పేలుడు: రైల్వే ట్రాక్ సమీపంలో వ్యక్తి మృతిLatest Breaking News from PressMeetతాజా వార్తలువాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలుపాటియాలాలో భారీ పేలుడు: రైల్వే ట్రాక్ సమీపంలో వ్యక్తి మృతి

అక్రమ బయోడీజిల్ ను పట్టుకున్న పౌర సరఫరాల శాఖ అధికారులు

July 20, 2024 July 20, 2024 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం హైవే వద్ద రాత్రి రెండు ట్యాంకర్ల లో డీజిల్ తరలిస్తుండగా విశ్వాసనీయ సమాచారం మేరకు సివిల్ సప్లై అధికారులు 6 గంటల పాటు రెక్కి నిర్వహించి పట్టుకున్నారు. ఇదే విషయమమై ఉదయం విస్తృత తనిఖీలు చేయగా నందిగామ బైపాస్ వద్ద ఒక గోదాం లో అక్రమంగా అనుమతులు లేకుండా గుజరాత్ నుండి క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చి ఇక్కడ పనికిరాని అయిల్స్, డిజిల్స్ కలిపి బయోడీజిల్ తయారు చేసి అక్రమంగా వివిధ బంకులకు, దెగ్గరలోని పెద్ద పరిశ్రమలకు తరలిస్తున్నారని గుర్తించిన అధికారులు, నిల్వ ఉంచిన గోదాం పక్కనే ఉన్న ఇండియన్ ఆయిల్ కు చెందిన js ఫ్యూయిల్ బంక్ లో తనిఖీలు చేశారు. Js ఫుయల్స్ ఓనర్, అక్రమంగా బయో డీజిల్ నిల్వ ఉంచిన గోదాం ఓనర్ ఒక్కడే కావడం గమనార్హం. నిల్వ ఉంచిన గోదాం ను సీజ్ చేసి .. 12000 లీటర్లతో ఉన్న డీజిల్ టాంకర్లను పోలీసులు స్టేషన్ కు తరలించారు. ఈ దాడులు మనోహర్ కుమార్ రాథోడ్ డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై అధికారి ఆధ్వర్యంలో జరిగింది.డిటిలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అక్రమ బయోడీజిల్ ను పట్టుకున్న పౌర సరఫరాల శాఖ..అధికారులు

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *