📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, March 16, 2026
Visitors: 10,629  |  333 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుపశ్చిమాసియాలో శాంతి కోసం పోప్ లియో–14 పిలుపుహార్ముజ్ జలసంధి దాటిన భారత గ్యాస్ నౌకలు: దౌత్య విజయంఎన్నికల నగారా: ఆరు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలరేబిస్ సోకిన వ్యక్తి ప్రవర్తన ఎందుకు మారుతుంది?టోల్ వడ్డింపు: ఏప్రిల్ 1 నుండి కొత్త ధరలు అమలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుపశ్చిమాసియాలో శాంతి కోసం పోప్ లియో–14 పిలుపుహార్ముజ్ జలసంధి దాటిన భారత గ్యాస్ నౌకలు: దౌత్య విజయంఎన్నికల నగారా: ఆరు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలరేబిస్ సోకిన వ్యక్తి ప్రవర్తన ఎందుకు మారుతుంది?టోల్ వడ్డింపు: ఏప్రిల్ 1 నుండి కొత్త ధరలు అమలు

APPSC గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా

July 4, 2024 July 4, 2024 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

APPSC గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష పరిపాలనా కారణాల వల్ల వాయిదా పడింది. బుధవారం నాడు APPSC పత్రికా ప్రకటన ప్రకారం, సవరించిన పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తారు. షెడ్యూల్ ప్రకారం గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను జూలై 28న నిర్వహించాల్సి ఉండగా.. ముఖ్యంగా ఎన్నికలు, సిలబస్‌లో మార్పుల కారణంగా గ్రూప్-2 మెయిన్స్‌ను వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి డిమాండ్లు వచ్చాయి. పూర్తి స్థాయిలో పరీక్షకు సిద్ధం కాలేకపోతున్నామని పలువురు వాపోయారు. గ్రూప్-2 మెయిన్స్‌ను వాయిదా వేయాలని పలువురు ప్రజాప్రతినిధులు కోరారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పరీక్షను వాయిదా వేసింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Exit mobile version