Saturday, March 14, 2026
f t y in
Breaking
Advertisement 728×90
National

మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో భారీ షాక్

TwitterWhatsAppFacebookTelegramShare

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో భారీ షాక్ తగిలింది. కవిత బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. దీంతో కవిత మళ్లీ నిరాశకు గురయ్యారు. కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఈ క్రమంలో సిబిఐ, ఇడి కేసుల కోసం కవిత రోజ్ అవెన్యూ […]

Loading

TwitterWhatsAppFacebookTelegramShare

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో భారీ షాక్ తగిలింది. కవిత బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. దీంతో కవిత మళ్లీ నిరాశకు గురయ్యారు. కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఈ క్రమంలో సిబిఐ, ఇడి కేసుల కోసం కవిత రోజ్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కవిత ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కవిత బెయిల్ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచి ఎట్టకేలకు ఇవాళ తీర్పు వెలువరించింది. కవితకు కోర్టు మరోసారి బెయిల్ నిరాకరించడంతో బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే, సుప్రీంకోర్టు తీర్పును కవిత సుప్రీంకోర్టులో సవాలు చేస్తారా? లేదా..? అనేది ఉత్కంఠగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Exit mobile version