Month: March 2025
Advertisement
Khammam
మాల మహానాడు ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా కొప్పుల రామారావు
మాల మహానాడు ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా కొప్పుల రామారావును నియమించారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఎర్రమల రాములు ఈ నియామకాన్ని ప్రకటించారు. ఖమ్మం 52వ డివిజన్కు చెందిన కొప్పుల రామారావు (S/o వెంకటేశ్వర్లు) సరిత క్లినిక్ సెంటర్లో సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ, పి.వి. రావు ఆశయాల ప్రకారం క్రమశిక్షణతో పని చేస్తానని, ఎలాంటి రాజకీయ ప్రయోజనాలకు మాల మహానాడు జాతిని తాకట్టు పెట్టబోమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో త్రికరణ శుద్ధితో […]
![]()
Advertisement
