Month: March 2025
Advertisement
National
ఒడిశాలో కటక్ రైలు ప్రమాదం – ఒకరు మృతి, 25 మందికి గాయాలు
ఒడిశాలోని కటక్ సమీపంలో నెర్గుండి స్టేషన్ వద్ద ఆదివారం (మార్చి 30) బెంగళూరు-కామాఖ్య ఏసీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 25 మంది గాయపడ్డారు. గాయపడిన వారికి మూడు వైద్య బృందాలు చికిత్స అందిస్తున్నాయి. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. సహాయ చర్యలు రైలు రాకపోకలపై ప్రభావం
![]()
Advertisement
