Saturday, March 14, 2026
f t y in
Breaking
ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ: చట్టానికి కొత్త మెరుగులు నిష్కళంక దేశభక్తుడు శ్రీ హెచ్. జె. దొర: ఒక శకం ముగింపు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై అభిశంసన: భారత చరిత్రలో మొదటిసారి ప్రజా వాణి ఆన్‌లైన్ వేదిక: సామాన్యుడి ముంగిట ప్రభుత్వ సేవలు అవిశ్వాస తీర్మానం వీగిపోయింది: లోక్‌సభలో ఉత్కంఠకు తెర వాణిజ్య గ్యాస్ సంక్షోభం: ఫుడ్ డెలివరీ రంగంపై పిడుగు యూపీఐ ఏటీఎం: భారత బ్యాంకింగ్ రంగంలో నవశకం ప్రజా గొంతుకగా రాఘవ్ చద్దా: పార్లమెంటులో సామాన్యుడి పోరాటం మాల మహానాడు భద్రాద్రి జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడిగా పసుపులేటి పవన్ ఐటీ చట్ట సవరణలపై సుప్రీంకోర్టులో కేంద్రం అప్పీల్

Month: September 2024

Advertisement
Telangana

స్వయంగా సీఎం ప్రకటించిన పదివేల సాయం నేటికి అందలేదు : మాజీ మంత్రి సత్యవతి

TwitterWhatsAppFacebookTelegramShare

MABD: మహబూబాబాద్ మాజీ మంత్రి సత్యవతి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన వరద సాయంపై విమర్శలు చేశారు. స్వయంగా సీఎం పర్యటించి పదివేల రూపాయల సాయం ప్రకటించినా, నేటికి ఆ సాయం అందలేదని తెలిపారు. బాధితులు ఎప్పుడు వస్తాయో అనుకుంటూ ఎదురుచూస్తున్నారన్నారు. ప్రభుత్వంతో రావాల్సిన ప్రతి పైసా అందించే వరకు బాధితుల పక్షాన పోరాడుతామన్నారు. కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి తక్షణం కనీస అవసరాలు తీర్చాలని విజ్ఞప్తి చేశారు.

Loading

September 8, 2024 • admin
Advertisement
error: Content is protected !!
Exit mobile version