Editorial
Advertisement
Editorial
టెన్త్ విద్యార్థులకు “టెన్షన్” వద్దు: తల్లిదండ్రులకు మాచన సూచనలు
పిల్లల బుర్ర తినకండి పదో తరగతి మరియు సీబీఎస్ఈ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థుల కంటే తల్లిదండ్రులే ఎక్కువ ‘టెన్షన్’ పడుతుంటారు. పిల్లలను అనుక్షణం వెంబడిస్తూ, మిషన్ ఫాలో అప్ లా ఏదో ఒకటి చదవమని ఒత్తిడి చేయడం వారి మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. జిగ్ జాగ్ గా ఉన్న దారాన్ని విడదీయడానికి ఎంత ఓపిక కావాలో, ఈ సమయంలో పిల్లలను అర్థం చేసుకోవడానికి అంతే ఓపిక అవసరమని వ్యక్తిత్వ వికాస నిపుణులు మాచన రఘునందన్ […]
![]()
Advertisement
