Andhra
Advertisement
Andhra
ఈ నెల 23న తిరుపతిలో మాలల సింహగర్జన భారీ బహిరంగ సభ : రాయలసీమ మాలల JAC
SC వర్గీకరణ, క్రిమీలేయర్ సహా ఇంకా అనేక రాజ్యాంగ హక్కులు కాపాడుకొనుట, ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించుకొనుటకు సంబంధించిన అంశాలతో పాటు సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ, వ్యతిరేకిస్తూ “”హాలో మాల.. చలో తిరుపతి”” అన్న ఒక సరికొత్త నూతన “”భావోద్వేగ మరియు సున్నిత”” పిలుపులో.. ఈ నెల 23 మార్చి 2025 న ఆదివారం, మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి నగరంలోని స్థానిక నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ నందు “రాయలసీమ మాలల JAC”ఆధ్వర్యంలో జరుపతలపెట్టిన […]
![]()
Advertisement
