Saturday, March 14, 2026
f t y in
Breaking

Khammam

Advertisement
Khammam

ఆగిన డ్రైనేజీ నిర్మాణం..గ్రామస్తులు ఆందోళన

TwitterWhatsAppFacebookTelegramShare

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలం గుర్రాయి గూడెం గ్రామంలో డ్రైనేజ్ పనులు సగంలోనే ఆపివేశారని గ్రామస్తులు ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళితే గుర్రాయిగూడెం గ్రామంలోని టిఆర్ఎస్ పార్టీ రాజకీయ నాయకుడు ఎంపీపీ నిధులు, ఎంపీటీసీ ద్వారా విడుదలైన అభివృద్ధి పనులను అడ్డుపడుతూ ఎప్పటినుంచో 2020 నుంచి విడుదలైన నిధులను కూడా అడ్డుపడుతూ తనదైన రాజకీయ మూర్ఖత్వపు కక్ష సాధింపు సాధిస్తూ గ్రామంలో అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నాడు. గిరిజన నాయకుడి పై కక్ష సాధింపు చర్యతో ఈ […]

Loading

July 5, 2024 • admin
Advertisement
error: Content is protected !!
Exit mobile version