Saturday, March 14, 2026
f t y in
Breaking

Telangana

Advertisement
Career

పాలిసెట్-2025: డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

TwitterWhatsAppFacebookTelegramShare

ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలిసెట్-2025 కౌన్సెలింగ్ జూన్ 26 నుంచి 29వ తేదీ వరకు రెండు విడతల్లో నిర్వహించనున్నారు. ప్రవేశాల కన్వీనర్ దేవసేన షెడ్యూల్ విడుదల చేశారు. ఈసారి రెండు కొత్త ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు కేసముద్రం (మహబూబాబాద్), పటాన్ చెరు (సంగారెడ్డి)లో ప్రారంభం అవుతుండగా, మొత్తం ప్రభుత్వ కళాశాలల సంఖ్య 59కి పెరిగింది. గత ఏడాది 30,468 సీట్లు ఉండగా, ఈసారి సీట్లు 28,632గా తగ్గాయి. కొత్త కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ కోటాలో 42 […]

Loading

June 22, 2025 • admin
Advertisement
error: Content is protected !!
Exit mobile version