Saturday, March 14, 2026
f t y in
Breaking

Telangana

Advertisement
Crime

అశ్వారావుపేట ఎస్ఐ ఆత్మహత్యాయత్నం కేసులో అధికారుల చర్యలు

TwitterWhatsAppFacebookTelegramShare

తాజాగా అశ్వారావుపేట ఎస్‌ఐ శ్రీరాముల శ్రీనివాస్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కేసులో సీఐ జితేందర్‌రెడ్డితో పాటు మరో నలుగురు కానిస్టేబుళ్ల ప్రమేయం కొత్త మలుపు తిరిగింది. ఎస్‌ఐ శ్రీరాముల శ్రీనివాస్‌కు సిఐ జితేందర్‌రెడ్డి వేధింపులే ప్రధాన కారణమని విచారణలో తేలింది.ఈ నేపథ్యంలో జితేందర్ రెడ్డిని ఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అశ్వారావుపేట పీఎస్‌లో రైటర్‌గా పనిచేస్తున్న కానిస్టేబుళ్లు సుభాని, శివ, సన్యాసినాయుడు, శేఖర్‌లను ఉన్నతాధికారులు ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు.అశ్వారావుపేట మండలంలో […]

Loading

July 4, 2024 • admin
Advertisement
error: Content is protected !!
Exit mobile version