Telangana
Advertisement
Karimnagar
గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన జగిత్యాల జిల్లా కలెక్టర్
రాయికల్ మండలం అల్లిపూర్ మరియు మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్. బుధవారం రోజున రాయికల్ మండలం అల్లిపూర్ మెట్టుపల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలను జగిత్యాల మరియు మెట్పల్లి ఆర్.డి.ఓ తో కలిసి జిల్లా కలెక్టర్ తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ అల్లిపూర్ మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలను మొత్తం సందర్శించి విద్యార్థుల స్థితిగతులను, వారికి కల్పిస్తున్న […]
![]()
Advertisement
