Telangana
Advertisement
Khammam
పదవి విరమణ పొందుతున్న వారికి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్
సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని జి.ఎం ఆఫీస్ నందు ఏరియా ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తూ, ఈనెల 30 సోమవారం రోజున పదవి విరమణ చేయుచున్న శ్రీ వల్లూరి.వెంకట.దుర్గాప్రసాద్, సింగరేణి సంస్థ యందు 36 సంవత్సరాలు వివిధ హోదాలో ఉద్యోగం నిర్వహించి, పదవి విరమణ పొందుతున్నoదున వారికి ఏరియా వర్క్ షాప్ నందు వర్క్ షాప్ హెచ్.ఓ.డి, టి. శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించడమైనది, ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, వర్క్ షాప్ […]
![]()
Advertisement
