Telangana
Advertisement
Bhadradri Kothagudem
మాల మహానాడు భద్రాద్రి జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడిగా పసుపులేటి పవన్
మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడిగా జూలూరుపాడుకు చెందిన పసుపులేటి పవన్ నియమితులయ్యారు. బుధవారం హైదరాబాద్లో జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య ఈ నియామక పత్రాన్ని అందజేశారు. జిల్లాలో మాల యువతను సంఘటితం చేస్తూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పవన్కు సూచించారు. సమాజ అభివృద్ధి కోసం యువతలో చైతన్యం తీసుకురావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రంజిత్ కుమార్, యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు […]
![]()
Advertisement
