Articles by admin
Advertisement
Andhra
వైఎస్ జగన్పై షర్మిల విమర్శలు: మద్యం, డ్రగ్స్ మాఫియాపై ధ్వజం
గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో డిజిటల్ చెల్లింపులు లేకుండా నగదు రూపంలో మద్యం విక్రయించి పెద్ద ఎత్తున మాఫియాకు తెరలేపారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా దుద్దుకూరులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగిన మద్యం, డ్రగ్స్ విక్రయాల వల్లే మహిళలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. చంద్రబాబు సైతం మహిళలను పథకాల పేరుతో మోసం చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి పదేళ్ల ప్రత్యేక హోదా కల్పిస్తామని […]
![]()
Advertisement
