Articles by admin
Advertisement
National
2014లో ఒక్కడిగా ప్రయాణం మొదలు పెట్టా : పవన్ కల్యాణ్
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం సమీపంలోని చిత్రాడలో నిర్వహించిన సభలో ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగించారు. తాను 2014లో ఒక్కడిగా ప్రారంభించిన జనసేన ప్రయాణం, ఈ రోజు ఈ స్థాయికి చేరుకుందని ఆయన పేర్కొన్నారు. తనపై జరిగిన అవమానాలను, ఎదుర్కొన్న సమస్యలను ప్రస్తావిస్తూ, భయం లేకుండా ముందుకు సాగడమే తన విజయానికి కారణమని చెప్పారు. తెలంగాణపై ప్రత్యేకంగా మాట్లాడిన పవన్ కల్యాణ్, జనసేన జన్మస్థలం తెలంగాణ, కర్మస్థలం ఆంధ్రప్రదేశ్ అని […]
![]()
Advertisement
