Articles by admin
Advertisement
Telangana
వినాయక చవితి మండపాలపై TG హైకోర్టు కీలక మార్గదర్శకాలు
– శబ్దం, ట్రాఫిక్ అవాంతరాల నివారణకు స్పష్టమైన ఆదేశాలు వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మండపాలు ఏర్పాటు చేయడం వల్ల వృద్ధులు, గర్భిణులు, సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. మితిమీరిన శబ్దాలు, ట్రాఫిక్కు ఏర్పడుతున్న అడ్డంకులు ప్రజారోగ్యం, భద్రతపై ప్రభావం చూపుతున్నాయని వ్యాఖ్యానించింది. సికింద్రాబాద్ ఎంఈఎస్ కాలనీకి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు ప్రభావతి, ఓ గర్భిణి, మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీరి ఆరోపణల ప్రకారం, […]
![]()
Advertisement
