Saturday, March 14, 2026
f t y in
Breaking

Articles by admin

Advertisement
Telangana

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 200 మంది అభ్యర్థులతో నామినేషన్‌ : మాల సంఘాల JAC

TwitterWhatsAppFacebookTelegramShare

తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికను మాల సంఘాల జేఏసీ వినూత్న నిరసన వేదికగా మలుచుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా కనీసం 200 మంది మాల వర్గానికి చెందిన అభ్యర్థులు ఉపఎన్నికలో నామినేషన్లు వేయాలని తెలంగాణ మాల సంఘాల జేఏసీ నిర్ణయం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ ఛైర్మన్ మందాల భాస్కర్, అధ్యక్షుడు చెరుకు రాంచందర్‌లు ఈ విషయాన్ని ప్రకటించారు. ఇటీవల రాష్ట్రంలో చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ […]

Loading

October 13, 2025 • admin
Advertisement
error: Content is protected !!
Exit mobile version