Articles by admin
Advertisement
National
ఛత్తీస్గఢ్లో రైళ్లు ఢీ: ఆరుగురు మృతి
ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లో ఘోర రైల్వే ప్రమాదం జరిగింది. జైరామ్ నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు కోర్బా ప్యాసింజర్ ట్రైన్తో ఎదురుగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు, 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరిన రైల్వే అధికారులు తక్షణ సహాయ చర్యలు చేపట్టారు. తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది, అలాగే మరిన్ని ఆంక్షల […]
![]()
Advertisement
