March 10, 2026
🔴 BREAKING
Career • Mar 10, 2026

తెలంగాణలో సాయంత్రం బీటెక్ కోర్సులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో సాయంత్రం బీటెక్ కోర్సులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
TwitterWhatsAppFacebookTelegramShare

తెలంగాణలోని 12 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో సాయంత్రం వేళ బీటెక్, ఎంటెక్ కోర్సుల నిర్వహణకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలుపుతూ జీఓ 30 జారీ చేశారు. పాలిటెక్నిక్ పూర్తి చేసి ఏడాది అనుభవం ఉన్నవారు ఈ కోర్సుల్లో చేరవచ్చు. సీబీఐటీ, వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి వంటి ప్రముఖ కళాశాలల్లో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు కల్పిస్తారు. ఈసెట్ కన్వీనర్ ద్వారా ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించి సీట్లను భర్తీ చేయనున్నారు. ఉద్యోగులకు ఉన్నత విద్యను అందించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశ్యం.

Loading

🔗 సంబంధిత వార్తలు
Career • Mar 9, 2026

30వేల మంది తొలగింపు వార్తలను కొట్టిపారేసిన టెక్ మహీంద్రా

TwitterWhatsAppFacebookTelegramShare

టెక్‌ మహీంద్రాలో 30వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కంపెనీ తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ కేవలం అవాస్తవాలని, లేఆఫ్స్‌కు సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు లేవని స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో స్పష్టం…

Loading

📅 March 9, 2026🏷 Career

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Exit mobile version